భాష‌న్ కాదు రేష‌న్ ఇవ్వండి : క‌పిల్ సిబాల్‌
న్యూఢిల్లీ :  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత  క‌పిల్‌సిబాల్  కేంద్రంపై మ‌రోసారి విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు. వ‌ల‌స కార్మికులు స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో అల్లాడిపోతున్నార‌ని , వారిప‌ట్ల లాఠీచార్జ్ చేయడం స‌రైంది కాద‌న్నారు. ఎక్క‌డివారు అక్క‌డే ఉండాలంటూ బాష‌న్ (సుధీర్ఘ ప్ర‌సంగాలు )ఇచ్చే బ‌దులు వ…
కూలీలకు ఉచితంగా ఆహారం
న్యూఢిల్లీ  : మహమ్మారి  కరోనా వైరస్‌  ప్రబలుతున్న క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మూడు వారాల లాక్‌డౌన్‌తో అసంఘటిత రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. పనుల్లేక పస్తులుండాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్న వ్యవసాయ కూలీలు, కార్మికులు, ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప…
కరోనా పరీక్షలకు 18 కిట్లకు అనుమతి
న్యూఢిల్లీ :  దేశంలో ప్రాణాంతకంగా మారిన  కరోనా వైరస్‌   సోకిందా లేదా అనే విషయాన్ని నిర్ధారించే 18 రకాల పరీక్షల కిట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వీటిలో మూడు రకాల కిట్లను పుణేలోని ‘నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ వైరాలజి’ తయారు చేయగా, మిగతా 15 కిట్లకు ఇతర దేశాలు ఇచ్చిన లైసెన్సులు, సర్టిఫికెట్ల ఆధారంగ…
నారాయణ విద్యార్థిని ఆత్మహత్య: పరిస్థితి ఉద్రిక్తం
సంగారెడ్డి:  పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న వెలిమల నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న సంధ్యారాణి అనే విద్యార్థిని బాత్‌రూమ్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కళాశాల యాజమాన‍్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఆత్మహత్య చేసుక…
సంచలన గాయనికి చెప్పుకోలేని చేదు అనుభవం!
లండన్‌:  పాప్‌ స్టార్‌ డఫ్ఫీ.. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ సామ్రాజ్యానికి పరిచయం  అక్కర్లేని పేరు. తన అద్భుత గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్రిటీష్‌ గాయని కొంతకాలంగా ఉనికిలో లేకుండా పోయింది. దీంతో ఆమె అభిమానులు డఫ్ఫీ ఎక్కడ? ఏమైంది? ఎందుకు కనిపించడం లేదు? అని గొంతెత్తి అరిచినా లాభం లే…
బ్రేకింగ్‌: నిర్భయ దోషులకు ఉరిశిక్ష వాయిదా
న్యూఢిల్లీ:  నిర్భయ దోషుల ఉరిశిక్షపై ఢిల్లీ పాటియాలా హౌజ్‌ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు దోషుల మరణ శిక్షను నిలుపుదల చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా  నిర్భయ  దోషులకు ఫిబ్రవరి ఒకటో తేదీన ఉరిశిక్ష అమలు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. అయితే దోషులకు చట్టపరంగా ఉన్న అన్ని అవకాశాలన…